హైదరాబాద్ను ప్రశాంతంగా ఉండనీయరా?: తలసాని శ్రీనివాస్ యాదవ్
- హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే హిమంత వచ్చారన్న తలసాని
- తాము కూడా అసోం వెళ్లి మాట్లాడగలమని వ్యాఖ్య
- అయినా తాము సంయమనం పాటిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన హిమంత బిశ్వ శర్మ శుక్రవారం నగరంలో శోభా యాత్రలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక మీద మాట్లాడిన ఆయన కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేసినట్లుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు చెందిన నందూ బిలాల్ అనే కార్యకర్త హిమంత బిశ్వ శర్మను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే సకాలంలో పోలీసులు స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనపై స్పందిస్తూనే తలసాని పై వ్యాఖ్యలు చేశారు.