రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ మహిళా క్రికెటర్
- ఇండియన్ పేసర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్
- మూడు ఫార్మాట్లలో 352 వికెట్లు తీసిన ఘనత
- అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ గా రిటైర్ అవుతున్న గోస్వామి
మరోవైపు... గోస్వామి అత్యంత సన్నిహితురాలైన తెలుగుతేజం, ప్రపంచ మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు గోస్వామి రిటైర్మెంట్ పై క్రికెట్ అభిమానులు స్పందిస్తూ, దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతున్నారు. భారత మహిళా క్రికెట్ కు మరో రూపంలో ఆమె సేవలు అవసరమని అంటున్నారు. బీసీసీఐ ఆమె అనుభవాన్ని వాడుకోవాలని సూచిస్తున్నారు.