తిరుపతి ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థకు ఎలా కేటాయిస్తారు?: సీపీఐ నారాయణ ధ్వజం
- వైఎస్సార్ ప్రారంభించిన ప్రసూతి ఆసుపత్రిని జగన్ తొలగిస్తున్నాడన్న నారాయణ
- జగన్, రజని, శిరీష మహిళా ద్రోహులేనని విమర్శలు
- నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
వైఎస్సార్ ప్రారంభించిన ప్రసూతి ఆసుపత్రిని ఆయన కుమారుడు జగన్ తొలగిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థకు ఎలా కేటాయిస్తారని నారాయణ ప్రశ్నించారు. వైద్యశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.