AP ECET: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

  • జులై 22న ఏపీ ఈసెట్ నిర్వహణ
  • ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్
  • వెబ్ సైట్లో పూర్తి ఫలితాలు
AP ECET results declared

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫలితాలను విడుదల చేశారు. జులై 22న ఈ పరీక్ష నిర్వహించారు. ఏపీ ఈసెట్ లో ఓవరాల్ గా 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పూర్తి ఫలితాలను cets.apsche.ap.gov.in వెబ్ సైట్లో ఉంచారు. ఏపీ ఈసెట్ స్కోరు కార్డును ఈ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నిర్దేశిత విండోలో రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ ఐడీ వివరాలు నమోదు చేసి పరీక్ష స్కోరుకార్డును పొందవచ్చు.

More Telugu News