ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం... కేంద్రం పెద్దలతో వరుస భేటీలు
- రాత్రికి అమిత్ షాతో భేటీ కానున్న షిండే, ఫడ్నవీస్
- శనివారం కూడా ఢిల్లీలోనే ఉండనున్న నేతలు
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, నడ్డా, రాజ్నాథ్లను కలవనున్నట్లు సమాచారం
శనివారం కూడా ఢిల్లీలోనే ఉండనున్న షిండే, ఫడ్నవీస్లు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోనూ భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్లతోనూ భేటీ కానున్నట్లు సమాచారం.