రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీకి జగన్ మద్దతు ఇస్తున్నారు: శైలజానాథ్
07-07-2022 Thu 14:01
- 25 మంది ఎంపీలను ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తానని జగన్ అన్నారన్న శైలజానాథ్
- రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపణ
- ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేస్తున్న ప్రధాని మోదీకి, బీజేపీకి ముఖ్యమంత్రి జగన్ మద్దతిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ కాళ్ల దగ్గర ప్రత్యేక హోదా, విభజన హామీలను జగన్ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.
అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన చెప్పారు. హోదా సాధించడం కోసం వైసీపీ ఎమ్మెల్యేలను సైతం కలిసి, వారి మద్దతు కోరుతామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన చెప్పారు. హోదా సాధించడం కోసం వైసీపీ ఎమ్మెల్యేలను సైతం కలిసి, వారి మద్దతు కోరుతామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
More Telugu News


కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరి మృతి
42 minutes ago


శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ
1 hour ago

భుజంలో నొప్పి.. నిర్లక్ష్యం మంచిది కాదు
1 hour ago

మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతమ్ గంభీర్
2 hours ago


అమితాబ్ ని కలిసిన చందూ మొండేటి
2 hours ago


మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
4 hours ago

100 రోజులు పూర్తిచేసుకున్న 'సర్కారువారి పాట'
4 hours ago

'బింబిసార 2' కథపై మొదలైన కసరత్తు!
5 hours ago


మళ్లీ పట్టాలెక్కుతున్న 'ఇండియన్ 2'
6 hours ago
Advertisement
Advertisement
Video News

Multiple people killed when two planes collide mid-air in US' California
25 minutes ago
Advertisement 36

CM KCR finalises TRS MLA candidate in Munugode
46 minutes ago

Promo: Bigg Boss Telugu season 6 starts Sept 4th- Nagarjuna Akkineni
1 hour ago

Viral: Indian skipper KL Rahul spits out chewing gum before national anthem; wins praise
1 hour ago

CJI NV Ramana family visits Tirumala
1 hour ago

Actress Pranita shares her daughter pics on Krishna Janmashtami
2 hours ago

Jabardasth Chalaki Chanti clarifies on Bigg Boss Telugu season 6 entry
2 hours ago

Giant python sighted in Konaseema, shocking visuals
2 hours ago

'I See Krishna in dance', actress Shriya shares classical dance video
2 hours ago

Tollywood celebrities visuals at Suresh Chukkapalli's birthday bash
3 hours ago

Krishna trance from Karthikeya 2 is out
3 hours ago

Leopard sighted near Basara IIIT
4 hours ago

Actress Trisha likely to join Congress party?
4 hours ago

Live: Minister KTR Addresses Diplomatic Outreach Event at T-Hub 2.0 Knowledge City
5 hours ago

Tharali Tharali song from Sita Ramam wins hearts
5 hours ago

Engineer builds robotic legs for snake, video goes viral
6 hours ago