వారణాసి బాంబు పేలుళ్ల కేసు.. వలీ ఉల్లా ఖాన్కు మరణశిక్ష
- 2006లో వారణాసిలో వరుస బాంబు పేలుళ్లు
- 20 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు
- సూత్రధారి వలీ ఉల్లా ఖాన్ను ఇటీవలే దోషిగా తేల్చిన కోర్టు
- ఓ కేసులో మరణశిక్ష, మరో కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించిన న్యాయస్థానం
అయితే, అతడిపై మోపిన మూడో కేసులో బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఖాన్ను నిర్దోషిగా ప్రకటించింది. అప్పట్లో అతడి తరపున వాదించేందుకు వారణాసికి చెందిన న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ కేసును ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ హైకోర్టు బదిలీ చేసింది. ఇప్పుడిదే కోర్టు ఖాన్కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.