ఉత్తరప్రదేశ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 9 మంది మృతి
- హాపూర్ జిల్లాలో ఘటన
- బాయిలర్ పేలడంతో ప్రాణనష్టం
- 15 మందికి గాయాలు
- పక్కనే ఉన్న కంపెనీల పైకప్పులు ధ్వంసం
కాగా, ఈ పేలుడు ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.