TTD: టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఉచిత సామూహిక వివాహాలు

  • ఆగస్టు 7వ తేదీన నిర్వహిస్తామన్న బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడి
  • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉంటాయని వ్యాఖ్య
TTD Kalyanamasthu On August 7th

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఉచిత సామూహిక కల్యాణాలకు ముహూర్తం ఖరారైంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆగస్టు 7న ‘కల్యాణమస్తు’ కార్యక్రమంలో భాగంగా ఉచిత సామూహిక వివాహాలను చేయిస్తామని ఆయన వెల్లడించారు.

More Telugu News