గుంటూరులో వైసీపీ జాబ్ మేళా... తొలి రోజు 7,473 మందికి ఉద్యోగాలు.. వెల్లడించిన విజయసాయిరెడ్డి
- ఏఎన్యూలో జాబ్ మేళా
- తొలి రోజే 373 మందికి నియామక పత్రాలు
- రేపు కూడా కొనసాగనున్న జాబ్ మేళా
ఈ మేరకు జాబ్ మేళాలను పర్యవేక్షిస్తున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.