రోజా మంత్రి అవుతున్న తరుణంలో ఆమె భర్త, కూతురు భావోద్వేగం!
- రోజాకు జగన్ న్యాయం చేశారన్న భర్త సెల్వమణి
- అమ్మ చాలా హార్డ్ వర్క్ చేశారన్న కూతురు అన్షు
- అమ్మ ఫైర్ బ్రాండ్ గానే ఉంటారని వ్యాఖ్య
రోజా కూతురు అన్షు మాట్లాడుతూ, అమ్మ చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పారు. మంత్రి పదవి వచ్చినందుకు అమ్మ చాలా సంతోషంగా ఉందని, సీఎం జగన్ గారికి థ్యాంక్స్ చెపుతున్నామని అన్నారు. మంత్రి అయిన తర్వాత కూడా అమ్మ ఫైర్ బ్రాండ్ గానే ఉంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు.