మళ్లీ లాభాల్లోకి విశాఖ ఉక్కు... ఆరేళ్ల తర్వాత లాభాల్లోకి సంస్థ
- ఆరేళ్లుగా నష్టాల్లోనే విశాఖ ఉక్కు
- మార్చితో ముగిసిన ఈ ఏడాదిలో లాభాల బాటలోకి
- రూ.835 కోట్ల లాభాన్ని ప్రకటించిన సీఎండీ
ఈ ఏడాది ఏకంగా 57 శాతం మేర అధిక ఉత్పత్తిని సాధించిన విశాఖ ఉక్కు.. రూ.28,245 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో పెరిగిన విక్రయాలే కంపెనీకి లాభాలను తెచ్చి పెట్టాయని అతుల్ భట్ తెలిపారు.