కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం
- ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు
- తుది నోటిఫికేషన్ కోసం కసరత్తులు
- రేపటిలోగా తుది నోటిఫికేషన్
- నోటిఫికేషన్ వచ్చాక ఉద్యోగుల కేటాయింపు
కాగా, కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అధికారులు, ఉద్యోగుల కేటాయింపుపై జీవోలు ఇవ్వనున్నారు.