రాములోరి కల్యాణానికి కేసీఆర్కు ఆహ్వానం
- 10,11న భద్రాద్రి రాములోరి కల్యాణం
- ఈ దఫా భక్తుల సమక్షంలోనే వేడుక
- కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా భక్తులు లేకుండానే శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఏకాంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా విస్తృతి బాగా తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది ఈ వేడుకకు భక్తులను అనుమతించాలని నిర్ణయించిన ఆలయం.. ఇప్పటికే టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.