కాకినాడ ఎమ్మెల్యేకి ఇంత అహంకారం ఎక్కడినుంచి వచ్చిందో అర్థంకావడంలేదు: నాదెండ్ల మనోహర్
19-03-2022 Sat 16:56
- పవన్ ను టార్గెట్ చేసిన ద్వారంపూడి
- వ్యక్తిగత విమర్శలు సరికాదన్న నాదెండ్ల
- ఓటుతో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టీకరణ
- ద్వారంపూడిపై శశిధర్ గెలుస్తాడని ధీమా

కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడిన మాటలు మీడియాలో చూశానని, ఎంతో ఆశ్చర్యం కలిగిందని నాదెండ్ల తెలిపారు. ఇంత అహంకారం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. తమ నాయకత్వాన్ని చులకనగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నాదెండ్ల స్పష్టం చేశారు. ద్వారంపూడి ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మాని, కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, అధికారంలో ఉన్నాం కదా అని ఏంమాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరబాటేనని తెలిపారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని, ఆయనపై జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్ గెలవడం ఖాయం అని నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ద్వారంపూడి జనసేన వీరమహిళలను గాయపరిచారని, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆ వీరమహిళలే ఇంటింటికీ వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. తమ నాయకత్వాన్ని చులకనగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నాదెండ్ల స్పష్టం చేశారు. ద్వారంపూడి ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మాని, కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, అధికారంలో ఉన్నాం కదా అని ఏంమాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరబాటేనని తెలిపారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని, ఆయనపై జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్ గెలవడం ఖాయం అని నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ద్వారంపూడి జనసేన వీరమహిళలను గాయపరిచారని, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆ వీరమహిళలే ఇంటింటికీ వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు.
More Telugu News

బిల్ గేట్స్ తో మహేశ్, నమ్రత.. వైరల్ అవుతున్న ఫొటో!
12 minutes ago

సినీ నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా?
37 minutes ago

దీపక్ హుడా సక్సెస్.. సెలక్టర్లకు సంకటస్థితి!
52 minutes ago

'పుష్ప 2' ఆలస్యానికి కారణమదేనట!
1 hour ago


లారెన్స్ 'చంద్రముఖి'గా భయపెట్టనున్న త్రిష!
2 hours ago

వరద బాధితులకు ఆమిర్ ఖాన్ భారీ సాయం
3 hours ago

ముంబై మాఫియా నేపథ్యంలో విజయ్ సినిమా!
3 hours ago


తెలంగాణలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
16 hours ago
Advertisement
Video News

Actress Kushbu pens emotional tweet on Meena's husband demise
42 minutes ago
Advertisement 36

Tollywood producer Dil Raju blessed with baby boy
1 hour ago

Live: IPS AB Venkateswara Rao Press Meet
2 hours ago

Three killed, three injured in road accident in East Godavari
2 hours ago

Icon star Allu Arjun's new looks go viral
2 hours ago

Auto driver imitates Allu Arjun on auto top, police imposes Rs 1600
3 hours ago

7 AM Telugu News: 29th June 2022
4 hours ago

Actress Meena's husband passed away
5 hours ago

Anupama Parameswaran, her brother dance together for Ram Miryala's song, video goes viral
6 hours ago

9 PM Telugu News- 28th June 2022
14 hours ago

Chiranjeevi gets an invitation to PM Modi’s event in Bhimavaram
15 hours ago

Singer Hema Chandra and Sravana Bhargavi open up about divorce news
15 hours ago

Alitho Saradaga interview promo with Archana and Jagadish
18 hours ago

Here's why Telangana is counted amongst one of the fastest growing states in India
18 hours ago

Mukesh Ambani resigns from Reliance Jio, son Akash made chairman
19 hours ago

Watch: Minister KTR offers explanation to CM KCR about importance of T-Hub 2.0
19 hours ago