సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుముల ప్రకటన
- ఐదేళ్లలోపు చిన్నారులకు పూర్తిగా ఉచితం
- 6-12 ఏళ్లలోపు వారికి రూ. 75 ప్రవేశ రుసుం
- పెద్దలకు రూ. 150 టికెట్
- ప్రస్తుతానికి నిలిచిపోయిన త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో
బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫ్రేం ఏర్పాటుతోపాటు ఇతర పనులు పూర్తి కావడానికి మరో వారం రోజుల వరకు పట్టే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమతా కేంద్ర సందర్శనకు టికెట్ ధరలను ప్రకటించిన నిర్వాహకులు.. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ. 75, ఆపై రూ. 150 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు.