టీమిండియా యువ బౌలర్లపై కాసుల వర్షం... దీపక్ చహర్ కు రూ.14 కోట్లు, ప్రసిద్ధ్ కృష్ణకు రూ.10 కోట్లు
- కొనసాగుతున్న ఐపీఎల్ వేలం
- ఇటీవల రాణిస్తున్న చహర్, ప్రసిద్ధ్
- చహర్ ను సొంతం చేసుకున్న చెన్నై
- ప్రసిద్ధ్ ను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
ఇక, ప్రసిద్ధ్ కృష్ణ ఇటీవలే టీమిండియాలోకి వచ్చాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. సఫారీలపై ఒక వన్డే ఆడి 3 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ తో సిరీస్ లోనూ రాణించాడు. ఈ సిరీస్ లో 3 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ్టి ఐపీఎల్ వేలంలో ప్రసిద్ధ్ కృష్ణను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.