ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి: చంద్రబాబు
- నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి
- నివాళులు అర్పించిన చంద్రబాబు
- అన్యాయం జరుగుతుంటే ప్రతిఘటించాలని పిలుపు
తన అభ్యుదయ భావాలతో యువతరానికి చిరస్మరణీయ స్ఫూర్తిని అందించిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కీర్తించారు. ఈ ఏడాది సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23 నుంచే దేశ గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయమని చంద్రబాబు పేర్కొన్నారు.