మరో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా... కొనసాగుతున్న పంత్ పోరాటం
- కేప్ టౌన్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
- కోహ్లీ, అశ్విన్ లను అవుట్ చేసిన ఎంగిడి
- 6 వికెట్లకు 165 పరుగులు చేసిన టీమిండియా
- 178 పరుగులకు చేరిన ఆధిక్యం
- క్రీజులో పంత్, ఠాకూర్
ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 223 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 210 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు స్వల్ప ఆధిక్యం లభించింది.