విజయశాంతి, స్వామిగౌడ్తో కలిసి దీక్షకు దిగిన బండి సంజయ్
- యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
- సాయంత్రం 4 గంటల వరకు ‘నిరుద్యోగ దీక్ష’
- హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలోనే కొనసాగింపు
ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఆయన దీక్ష చేయనున్నారు. బండి సంజయ్తో పాటు బీజేపీ నేతలు విజయశాంతి, స్వామిగౌడ్ సహా పదాధికారులు దీక్షకు కూర్చున్నారు. దీక్ష చేస్తుంటే తెలంగాణ సర్కారు ఎందుకు భయపడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి సమస్యలపై తాము పోరాడతామని స్పష్టం చేశారు.