ఆలయాల్లో రాజకీయం వద్దు.. అది అనర్థదాయకం: వర్ల రామయ్య
- ప్రభుత్వం అశోక్ గజపతి రాజు గారిని వెంటాడుతోంది
- అడుగడుగునా అవమానాల పాలుచేస్తున్నారు
- కావాలని రామతీర్థం దేవాలయ ప్రొటోకాల్ లో అవమానించారు
'ముఖ్యమంత్రి గారూ! మీ ప్రభుత్వమెందుకో మహారాజ వంశస్తుడయిన అశోక్ గజపతి రాజు గారిని అనవసరంగా వెంటాడుతోంది. తరాలుగా వందల దేవస్థానాలకు ధర్మకర్తలయిన వారిని అడుగడుగునా అవమానాల పాలుచేస్తున్నారు. కావాలని రామతీర్థం దేవాలయ ప్రొటోకాల్ లో కూడా అవమానించారు. ఆలయాల్లో రాజకీయం వద్దు. అది అనర్థదాయకం' అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.