పార్లమెంట్లో గందరగోళం.. కేంద్ర సర్కారు తీరుపై విపక్షాల మండిపాటు
- లోక్సభ, రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులు ఆందోళన
- ధాన్యాల కొనుగోలు విధానాన్ని ప్రకటించాలని టీఆర్ఎస్ డిమాండ్
- రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ పై నిరసన
మరోవైపు, రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.