అరుదైన సంఘటన .. అమరావతి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంఘీభావం
- నెల్లూరులో బస చేసిన రైతులు
- వారి వద్దకు శ్రీధర్ రెడ్డి
- ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని వ్యాఖ్య
- జై అమరావతి అంటూ నినదించాలన్న రైతులు
- నిరాకరించిన శ్రీధర్ రెడ్డి
రైతులకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని, తాను సహకరిస్తానని చెప్పారు. అయితే, ఆ సమయంలో జై అమరావతి అంటూ నినదించాలని రైతులు కోరారు. అందుకు శ్రీధర్ రెడ్డి నిరాకరించారు. ఆ నినాదం చేసేందుకు తనకు ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు.