యండమూరి కథతో రామ్ గోపాల్ వర్మ చిత్రం
- యండమూరి 'తులసి దళం'కు సీక్వెల్ గా 'తులసి తీర్థం'
- యండమూరి కథతో తొలిసారి చిత్రాన్ని నిర్మించనున్న ఆర్జీవీ
- నిర్మాతగా వ్యవహరించనున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ
ఈ కథ ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యండమూరి కథతో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ తో అద్భుతంగా నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.