ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవికి జకియా ఖానుమ్ నామినేషన్ దాఖలు
- మండలి చైర్మన్ గా మోషేన్ రాజు
- రేపు డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక
- జకియా ఖానుమ్ కు అవకాశం ఇచ్చిన సీఎం జగన్
- తొలిసారిగా ఓ మైనారిటీ మహిళకు చాన్స్
కాగా, రేపు డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మండలి చైర్ పర్సన్ పదవికి తొలిసారిగా ఒక మైనారిటీ మహిళను ఎంపిక చేయడం ద్వారా మైనారిటీలపై సీఎం జగన్ కు ఉన్న ప్రేమ స్పష్టమైందని తెలిపారు.