కాన్పూర్ టెస్టులో అయ్యర్-జడేజా సెంచరీ భాగస్వామ్యం... ముగిసిన తొలి రోజు ఆట
- 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
- అయ్యర్, జడేజా అర్ధసెంచరీలు
- 113 రన్స్ జోడించిన అయ్యర్, జడేజా
- ఆట చివరికి 4 వికెట్లకు 258 రన్స్ చేసిన భారత్
మూడో సెషన్ నుంచి అయ్యర్, జడేజా కివీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. అయ్యర్ 7 ఫోర్లు, 2 సిక్సులు బాదగా, జడేజా 6 ఫోర్లు కొట్టాడు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ కు 3, టిమ్ సౌథీకి 1 వికెట్ లభించాయి.