దీపావళి పై దృష్టి పెట్టిన 'శ్యామ్ సింగ రాయ్'
- విభిన్నమైన కథాంశంతో 'శ్యామ్ సింగ రాయ్'
- నాని సరసన ముగ్గురు కథానాయికలు
- కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా
- విడుదల విషయంలో త్వరలో రానున్న స్పష్టత
దాదాపు దీపావళి పండుగకు రావొచ్చునని చెప్పుకుంటున్నారు. నాని సరసన ముగ్గురు కథానాయికలు అలరించనుండటం విశేషం. సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ .. ఈ ముగ్గురి పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. కీలకమైన పాత్రలో జిషు సేన్ గుప్తా .. మురళీశర్మ కనిపించనున్నారు.