రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది: ధూళిపాళ్ల
- సంగం డెయిరీ అంశంలో హైకోర్టు తీర్పు
- డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు
- తీర్పును స్వాగతిస్తున్నామన్న ధూళిపాళ్ల
- పాడిరైతులే గెలిచారని వెల్లడి
సంగం డెయిరీ కేసులో ఏపీ సర్కారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు ధర్మాసనం, ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టివేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దంటూ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.