మరికాసేపట్లో వివాహం.. పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ
- నిన్న ఉదయం పెళ్లికి ఏర్పాట్లు
- నలుగు కార్యక్రమం అనంతరం వధువు పరారీ
- తనకు అవమానం జరిగిందంటూ పెళ్లి కొడుకు ఫిర్యాదు
- వధువు మైనర్ అని తేల్చిన పోలీసులు
ఇక మంగళవారం రాత్రి వధూవరులకు నలుగుపెట్టారు. ఈ తంతు పూర్తయిన తర్వాత రాత్రికి రాత్రే కుటుంబ సభ్యుల కళ్లుగప్పి వధువు పరారైంది. విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు షాక్కు గురయ్యారు. మరోవైపు, తనకు అవమానం జరిగిందంటూ వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా, వధువు మైనర్ అని తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టారు.