మంత్ర శక్తితో నేనే చంపేశా.. మళ్లీ బతికిస్తానంటూ శవం వద్ద పూజలు: వ్యక్తి అరెస్ట్
- జగిత్యాల జిల్లాలో ఘటన
- మంత్రాల వల్లే చనిపోయాడంటూ వ్యక్తిని పట్టుకుని దాడి
- వారి దెబ్బలకు తాళలేక బతికిస్తానంటూ పూజలు
వారి దెబ్బలకు తాళలేని పుల్లయ్య మంత్రాలతో తానే రమేశ్ను చంపానని, మళ్లీ తన మంత్రశక్తితో బతికిస్తానంటూ వారిని నమ్మించాడు. ఉదయం నుంచి శవం వద్ద పూజలు ప్రారంభించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.