ఏపీలో దారుణ ఘటన.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి
- అనంతరం ఆత్మహత్యాయత్నం
- ధర్మవరంలోని కొత్తపేటలో ఘటన
- దంపతుల మధ్య గొడవలే కారణం
ఈ క్రమంలో శుక్రవారం తనూశ్రీని తీసుకుని శ్రీనివాసులు బయటకు వెళ్లాడు. దాంతో ఆవేశానికి లోనైన మీనాక్షి చిన్న కూతురు ప్రణతిని కత్తితో కోసి హత్య చేసింది. తర్వాత తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇరుగుపొరుగువారు గమనించి శ్రీనివాసులుకు సమాచారమందించారు. వెంటనే వచ్చిన శ్రీనివాసులు మీనాక్షిని ఆసుపత్రికి తరలించాడు. ధర్మవరం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.