పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన అరాచక శక్తులు
- భోంగ్ నగరంలో ఘటన
- కర్రలు, రాడ్లతో వచ్చిన దుండగులు
- వినాయక ఆలయంలో వీరంగం
- విగ్రహాల ధ్వంసం
కర్రలు, రాడ్లు చేతబూని వినాయక ఆలయంలోకి చొరబడిన ఓ మూక, విగ్రహాలను నాశనం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న దృశ్యాలను ఆ వీడియోల్లో చూడొచ్చు. అనంతరం, సమీపంలోని రోడ్డును దిగ్బంధించి వీరంగం వేశారు. దీనిపై రమేశ్ కుమార్ స్పందిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎంతో నిదానంగా వచ్చారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వెల్లడించారు.