శ్రీలంకతో మూడో టీ20: టాస్ గెలిచిన టీమిండియా
- కొలంబో వేదికగా మ్యాచ్
- బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- టీమిండియాలో సందీప్ వారియర్ కు చోటు
- 1-1తో సమవుజ్జీలుగా భారత్, శ్రీలంక
టీమిండియా పేసర్ నవదీప్ సైనీ గాయపడడంతో సందీప్ వారియర్ జట్టులోకి వచ్చాడు. ధావన్ కు జతగా రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయి. అటు, లంక జట్టులో లెఫ్టార్మ్ సీమర్ ఇసురు ఉదన బదులు పథుమ్ నిశాంక తుదిజట్టులోకి వచ్చాడు.