తెలంగాణలో మరో 638 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,14,105 కరోనా పరీక్షలు
- వరంగల్ అర్బన్ జిల్లాలో 66 కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 9,325 మందికి చికిత్స
అదే సమయంలో 715 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,28,679 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,325 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,787కి పెరిగింది.
