పార్వతీపురంలో వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న గుజరాత్ యువతులు
- ఇటీవల గుంటూరు వద్ద ఘటన
- అదే తరహాలో విజయనగరం జిల్లాలోనూ వసూళ్లు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వాహనదారులు
- 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దీనిపై వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 24 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారు గుజరాత్ కు చెందిన వారని గుర్తించారు. అయితే వారికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో, వారిని అహ్మదాబాద్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.