నీటి వాటాలపై కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ
- తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం
- కృష్ణా నదీ జలాలపై కొనసాగుతున్న భేదాభిప్రాయాలు
- 50:50 నిష్పత్తిలో పంచాలన్న ఇంజినీర్ ఇన్ చీఫ్
- ఏపీని నియంత్రించాలని విజ్ఞప్తి
కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కేఆర్ఎంబీ చైర్మన్ ను కోరారు. 2021-22 సీజన్ కు గాను ఈ మేరకు కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రైబ్యునల్ నిర్ణయం వెలువడేంత వరకు ఈ నిష్పత్తిని కొనసాగించాలని పేర్కొన్నారు.