కేసీఆర్ నూటికి నూరు శాతం దళిత వ్యతిరేకే: మల్లు రవి
- తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి మాట తప్పారు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు
- దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి తొలగించారు
దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యను అన్యాయంగా ఆ పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓట్ల కోసమే దళిత సాధికారతపై అక్కడ పైలట్ ప్రాజెక్టుగా స్కీమును ప్రవేశపెట్టారని విమర్శించారు. దళిత బంధువుగా కేసీఆర్ కు క్షీరాభిషేకం చేయడం సరికాదని అన్నారు.