ఏపీ సీఎం జగన్కు మరో లేఖ రాసిన రఘురామరాజు.. ఈసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై!
- 5 శాతాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని విన్నపం
- మిగతా ఐదు శాతాన్ని అగ్రకులాల్లోని పేదలకు కేటాయించాలి
- ఇలా చేస్తే మిగిలిన వారికీ అభ్యంతరం ఉండదన్న ఎంపీ
ఇలా చేస్తే మిగిలిన కులాల వారికి కూడా అభ్యంతరం ఉండదన్నారు. దీనిపై మరింత స్పష్టత కోసం న్యాయస్థానాలకు వెళ్తే మనపై విశ్వాసం పెరుగుతుందని రఘురామరాజు అన్నారు.