ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం
- బస్తర్ జిల్లాలో ఘటన
- 45 నిమిషాలపాటు ఎదురు కాల్పులు
- తప్పించుకున్న మరికొందరు మావోయిస్టులు
ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాలు తారసపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 45 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పీఎల్జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు తప్పించుకున్నట్టు ఎస్పీ తెలిపారు.