ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో ఉండాలి: సీఎం జగన్
- వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష
- ఆసుపత్రుల్లో వసతులపై శ్రద్ధ చూపాలని సూచన
- రోగులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని స్పష్టీకరణ
- కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని వెల్లడి
ఇక, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీఎం జగన్ స్పందిస్తూ... ఏపీలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 5.23 శాతంగా ఉందని తెలిపారు. యాక్టివ్ కేసులు కూడా 50 వేల దిగువకు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.67 శాతం అని, అది జాతీయస్థాయి రికవరీ రేటు (96.59 శాతం) కంటే ఎక్కువ అని పేర్కొన్నారు.