ఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
- ఇప్పటివరకు తీవ్ర చర్చనీయాంశంగా పరీక్షలు
- ఏపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
- మనసు మార్చుకున్న ఏపీ సర్కారు
- సుప్రీంకోర్టు సూచనతో పరీక్షలు రద్దు
- మార్కుల వెల్లడి కోసం హైపవర్ కమిటీ
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, జులై 31 లోపే ఫలితాలు ప్రకటించడం ఆచరణలో కష్టమని అభిప్రాయపడ్డారు. టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధివిధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇతర బోర్డు పరీక్షల రద్దుతో మన విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని పేర్కొన్నారు.