'ఏపీ రాజధాని' వివాదంపై క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్
- వివాదాస్పదమైన యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు
- ఏపీ రాజధాని విశాఖ అంటూ టీవీ షోలో వెల్లడి
- ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం
- వీడియో సందేశం వెలువరించిన ప్రదీప్
రాష్ట్రం, రాజధాని... అనే అంశంపై టీవీ షోలో ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని ప్రదీప్ వెల్లడించారు. అందుకు మీ ఆశీస్సులు కావాలి అంటూ తన సందేశాన్ని ముగించారు.