డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్య : నారా లోకేశ్
22-05-2021 Sat 10:52
- మాస్క్ అడగడమే ఆయన చేసిన నేరం
- జగన్ ఆదేశాలతో నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్చారు
- నిరంకుశ సర్కర్ పై పోరాడిన ఆయనకు నివాళి అర్పిస్తున్నాము

డాక్టర్ సుధాకర్ గారి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా... జగన్ ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి, నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని తెలిసిందని అన్నారు.
ఇక సామాన్య వైద్యుడిని వెంటాడి, వేధించి చివరకు ఇలా అంతమొందించారని లోకేశ్ విమర్శించారు. సుధాకర్ గుండెపోటుతో చనిపోలేదని... ప్రశ్నించినందుకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసిందని అన్నారు. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ అనెస్తెటిస్ట్ గా పని చేసిన సంగతి తెలిసిందే. కరోనా ప్రారంభ సమయంలో మాస్కులు లేవంటూ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మానసిక పరిస్థితి బాగోలేదంటూ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా జరిగింది. కోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది.
ఇక సామాన్య వైద్యుడిని వెంటాడి, వేధించి చివరకు ఇలా అంతమొందించారని లోకేశ్ విమర్శించారు. సుధాకర్ గుండెపోటుతో చనిపోలేదని... ప్రశ్నించినందుకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసిందని అన్నారు. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ అనెస్తెటిస్ట్ గా పని చేసిన సంగతి తెలిసిందే. కరోనా ప్రారంభ సమయంలో మాస్కులు లేవంటూ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మానసిక పరిస్థితి బాగోలేదంటూ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా జరిగింది. కోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది.
More Telugu News

హైదరాబాద్ ఫ్లై ఓవర్లపై వాహనాల వేగ పరిమితి పెంపు
11 minutes ago


మోదీ ముందే తమిళ వాదం వినిపించిన సీఎం స్టాలిన్
21 minutes ago

బాలయ్య సరసన ఛాన్స్ ఆమెకి దక్కిందట!
23 minutes ago

ఐఎస్బీపై చంద్రబాబు ట్వీట్లపై ప్రశంసల హోరు!
37 minutes ago

ఫైట్లు చేయడం ఈజీ .. కామెడీనే కష్టం: వరుణ్ తేజ్
46 minutes ago

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
46 minutes ago



కోల్ కతాలో 21 ఏళ్ల యువ నటి ఆత్మహత్య
4 hours ago
Advertisement
Video News

Navjot Singh Sidhu turns clerk in prison!
8 minutes ago
Advertisement 36

Watch: Sea of people welcome PM Modi in Chennai
35 minutes ago

A change in national level soon; none can stop it, assures CM KCR
2 hours ago

Neelambari full video song- Acharya movie- Ram Charan, Pooja Hegde
3 hours ago

Former minister Narayana gets interim relief from High Court in CID case
3 hours ago

Watch: A fan breaches security to meet Virat Kohli and is ejected by police
3 hours ago

'Quit Jagan..save AP', the slogan of Chandrababu in Mahanadu
5 hours ago

Race to finale of Telugu Indian Idol: Unseen footage of contestants on elimination
5 hours ago

TPCC chief Revanth writes open letter to PM Modi, seeks answers for questions
5 hours ago

Live: PM Modi's address on completion of 20 years of Indian School of Business, Hyderabad
5 hours ago

Delhi’s ‘matkaman’: This UK-returnee serves healthy food to labourers and water to commuters
6 hours ago

Video: BJP leader, upset over seating, leaves Delhi Lt Governors oath
6 hours ago

Separate Telangana state not formed to benefit KCR family: PM Modi
6 hours ago

Ministers launch bus yatra to highlight YSRCP govt’s social justice
7 hours ago

Chittoor: Family of four dies as car falls into lake
7 hours ago

HM Vanitha responds to Pawan Kalyan’s comments on Amalapuram violence
8 hours ago