కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ను కాటేసిన సైటోమెగలో వైరస్
- గత నెల 23న కరోనాతో ఆసుపత్రిలో చేరిన రాజీవ్
- కోలుకున్న తర్వాత ఇన్ఫెక్షన్
- సంతాపం తెలిసిన మోదీ, సోనియాగాంధీ సహా పలువురు నేతలు
రాజీవ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, శరద్ పవార్, పలువురు శివసేన నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. పార్టీలో కీలక నేతను కోల్పోయామని సోనియాగాంధీ పేర్కొన్నారు.