గంగానదీ తీరంలో మరోసారి బయటపడిన మృతదేహాలు
- ఇటీవలే యూపీ, బీహార్ లో గంగానదిలో మృతదేహాలు
- కొవిడ్ బాధితులవేనని గుర్తించిన వైనం
- మరోసారి తీవ్ర కలకలం
- కనౌజ్ వద్ద నదిలో తేలుతున్న 50 మృతదేహాలు
- దేవరఖ్ ఘాట్ వద్ద భారీ సంఖ్యలో సమాధులు
ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో సమాధులు ఉండడంతో అవి కొవిడ్ మృతులవే అయ్యుంటాయని భావిస్తున్నారు. గంగానదిలో మరోసారి మృతదేహాల కలకలం రేగడంతో విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక రూపొందించనుంది.