కరోనాతో కన్నుమూసిన మాజీ మంత్రి నాగిరెడ్డి
- గత పది రోజులుగా అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స
- ఉమ్మడి ఏపీలో పది రోజులపాటు 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించి రికార్డు
- సినీ రంగంపై అభిమానంతో తెలుగుచిత్ర పత్రిక స్థాపన
అంతేకాదు, పది రోజులపాటు 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించి రికార్డులకెక్కారు. సినిమా రంగంపై అభిమానంతో తెలుగుచిత్ర అనే పత్రికను స్థాపించారు. పలు రచనలు కూడా చేశారు. నాగిరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2016లో జరిగిన ఓ ప్రమాదంలో కుమారుడు మరణించాడు.