తిరుమలలో 8 వేలకు పడిపోయిన భక్తుల సంఖ్య!
- దారుణంగా పడిపోయిన రద్దీ
- నిన్న 8,292 మందికి స్వామి దర్శనం
- రూ. 55 లక్షలకు పడిపోయిన హుండీ ఆదాయం
ఇదే సమయంలో 4,688 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ. 55 లక్షల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, తిరుమలలో ఈ ఉదయం అగ్నిప్రమాదం జరుగగా, రూ. 10 లక్షల వరకూ ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.