విజయవాడలో విషాదం.. రక్తపుమడుగులో తల్లి, ఇద్దరు పిల్లలు
- వాంబే కాలనీలో డి బ్లాక్లో ఘటన
- మహిళ భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు
- దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న పోలీసులు
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ మరణాలకు మహిళ భర్తే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.