మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా... ఎయిమ్స్ లో చికిత్స
- మన్మోహన్ కు కరోనా పరీక్ష
- నేడు పాజిటివ్ గా తేలిన వైనం
- ఎయిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు
- కరోనా కట్టడిపై నిన్న మోదీకి లేఖ రాసిన మన్మోహన్
దేశంలో మహోగ్రరీతిలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ను 5 సూత్రాలతో కట్టడి చేయవచ్చని వివరించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని ప్రధానంగా పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు మన్మోహన్ ఇవాళ కరోనా బాధితుల జాబితాలో చేరారు.