అసహనంతో కుర్చీని తన్నిన కోహ్లీ... మందలించిన రిఫరీ!
- నిన్న సన్ రైజర్స్ తో మ్యాచ్
- అవుట్ అయిన తరువాత కోహ్లీ అసహనం
- కుషన్ ను, కుర్చీని తన్నిన కోహ్లీ
ఆపై కోహ్లీ అడ్వర్టయిజ్ మెంట్ కుషన్ ను, అక్కడే ఉన్న కుర్చీని కాలితో తన్నుతూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటనపై లెవల్ 1 అభియోగాలను నమోదు చేసిన రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టి, కోహ్లీని మందలింపుతో సరిపెట్టాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.